Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే - డా.మంచు మోహ‌న్‌బాబు

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (15:32 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు స్పందించారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌హుశా ఎవ‌రు ఊహించి ఉండ‌రేమో అనిపిస్తుంది. ఎందుకంటే జ‌గ‌న్ పార్టీ 175 స్ధానాల‌కు 151 స్ధానాల్లో గెలుపు సాధించ‌డం అంటే మామూలు విషయం కాదు. ఇంత‌కు ముందు ఎన్న‌డూ ఇలా జ‌ర‌గ‌లేదు. బ‌హుశా ఇక ముందు కూడా ఇలా జ‌ర‌గ‌దేమో. ఇదొక చ‌రిత్ర‌ అని సినీ హీరో డాక్టర్ మంచు మోహన్ బాబు అన్నారు. 
 
ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి డా.మోహ‌న్ బాబు స్పందిస్తూ... ప్రజల తీర్పు ఎప్పుడూ1 గొప్పదే. వైఎస్.రాజశేఖర్ రెడ్డి తన బిడ్డ జగన్‌కి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చారు. జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రజలు ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేశారు. ఖ‌చ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్ అని తెలియ‌చేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments