Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు జూబ్లిహిల్స్‌లో భారీ ధరతో స్థలం కొనుగోలు

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (20:40 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అత్యంత ఖరీదైన స్థలాన్ని కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. జూబ్లిహిల్స్ మెయిన్ ఏరియాలో మహేష్ బాబు ఈ స్థలాన్ని కొన్నట్లు సమాచారం.
 
విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి నుంచి మహేష్ బాబు ఈ స్థలాన్ని గత నవంబరు 17న రూ. 26 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెపుతున్నారు. మొత్తం 1442 గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఐతే దీనిపై మహేష్ బాబు నుంచి ఎటువంటి స్పందన లేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌పై 'ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్' : కేంద్రంపై షర్మిల

ప్రియురాలి కొత్త ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు..

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments