Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు జూబ్లిహిల్స్‌లో భారీ ధరతో స్థలం కొనుగోలు

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (20:40 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అత్యంత ఖరీదైన స్థలాన్ని కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. జూబ్లిహిల్స్ మెయిన్ ఏరియాలో మహేష్ బాబు ఈ స్థలాన్ని కొన్నట్లు సమాచారం.
 
విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి నుంచి మహేష్ బాబు ఈ స్థలాన్ని గత నవంబరు 17న రూ. 26 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెపుతున్నారు. మొత్తం 1442 గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఐతే దీనిపై మహేష్ బాబు నుంచి ఎటువంటి స్పందన లేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments