Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లి రోజునాడు ఏం చేసారో తెలుసా..?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (19:55 IST)
మహేష్ బాబు, నమ్రత ఆదివారం తమ 14వ పెళ్లి రోజును జరుపుకున్నారు. మహేష్ బాబు ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు. భార్య నమ్రతా శిరోద్కర్ సారథ్యంలో మ‌హేష్ ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు.
 
అనాథ పిల్లల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవ‌ల‌ గచ్చిబౌలిలో ప్రారంభించిన ఏఎంబీ సినిమాస్‌లో అనాథ పిల్లల కోసం  స్పైడర్ మ్యాన్ సినిమాను ప్రదర్శించారు. ఇప్పుడు తమ పెళ్లిరోజు సందర్భంగా మహేష్, నమ్రత దంపతులు అంధ బాలలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. 
 
అవును..అది కూడా 650 మంది అంధ బాలలకు విందు ఏర్పాటు చేశారు. బేగంపేటలోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ విద్యార్థులకు మహేష్ బాబు టీం ఈ విందు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బాలలంతా మహేష్, నమ్రత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమకు ఒకపూట అన్నదానం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

తుడా నిధులను కొల్లగొట్టిన చెవిరెడ్డి? - పెట్రోలుకు రూ.2.60 కోట్లు ఖర్చు!

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments