Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ బాబు మ‌ళ్లీ అదే త‌ప్పు చేసాడు. అస‌లు ఏమైంది..?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (14:53 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో తెలిసిందే. వివాదాల‌కు దూరంగా త‌న ప‌ని ఏదో అది చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఒక్కొక్క‌సారి చిన్న పొర‌పాటు వ‌ల‌న వార్త‌ల్లో నిల‌వ‌డం.. కొంతమంది నుంచి వ్య‌తిరేకత ఎదుర్కొవ‌ల్సి రావ‌డం జ‌రుగుతుంటుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ద‌స‌రా సంద‌ర్భంగా మ‌హేష్ బాబు తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో అభిమానుల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలియ‌చేసాడు.
 
క‌న్న‌డ భాష‌లో ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలియ‌చేయ‌డం మ‌రిచిపోయాడు. అంతే... కన్న‌డ అభిమానుల‌కు కోపం వ‌చ్చింది. వెంట‌నే సోష‌ల్ మీడియాలో ఫైర్ అయ్యారు. పొర‌పాటును గ్ర‌హించిన మ‌హేష్ బాబు వెంట‌నే క‌న్న‌డ అభిమానుల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేయ‌డంతో వారు శాంతించారు. క‌న్న‌డ అభిమానుల‌ను మ‌రిచిపోవ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ కాదు. భ‌ర‌త్ అనే నేను సినిమా విష‌యంలో కూడా మ‌హేష్ ఇలాగే మ‌ర‌చిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments