మ‌హేష్ బాబు మ‌ళ్లీ అదే త‌ప్పు చేసాడు. అస‌లు ఏమైంది..?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (14:53 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో తెలిసిందే. వివాదాల‌కు దూరంగా త‌న ప‌ని ఏదో అది చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఒక్కొక్క‌సారి చిన్న పొర‌పాటు వ‌ల‌న వార్త‌ల్లో నిల‌వ‌డం.. కొంతమంది నుంచి వ్య‌తిరేకత ఎదుర్కొవ‌ల్సి రావ‌డం జ‌రుగుతుంటుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ద‌స‌రా సంద‌ర్భంగా మ‌హేష్ బాబు తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో అభిమానుల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలియ‌చేసాడు.
 
క‌న్న‌డ భాష‌లో ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలియ‌చేయ‌డం మ‌రిచిపోయాడు. అంతే... కన్న‌డ అభిమానుల‌కు కోపం వ‌చ్చింది. వెంట‌నే సోష‌ల్ మీడియాలో ఫైర్ అయ్యారు. పొర‌పాటును గ్ర‌హించిన మ‌హేష్ బాబు వెంట‌నే క‌న్న‌డ అభిమానుల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేయ‌డంతో వారు శాంతించారు. క‌న్న‌డ అభిమానుల‌ను మ‌రిచిపోవ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ కాదు. భ‌ర‌త్ అనే నేను సినిమా విష‌యంలో కూడా మ‌హేష్ ఇలాగే మ‌ర‌చిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments