Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహానటి'' ఆడియో వేడుక.. ఎప్పుడు? ఎక్కడ?

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''మహానటి''. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా పోస్టర్స్‌, టీజర్లకు అ

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (15:24 IST)
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''మహానటి''. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా పోస్టర్స్‌, టీజర్లకు అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో.. మే ఒకటో తేదీన ఆడియో ఫంక్షన్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలోని నటీనటులంతా కూడా ఈ పాటల వేడుకకు హాజరుకానున్నారు. 
 
ఇప్పటికే అచ్చం సావిత్రి తరహాలో వున్న కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులు పడిపోయాయి. ఇక సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, మోహన్‌బాబు, ప్రకాశ్ రాజ్, షాలిని పాండే తదితరులు నటించిన ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మే 1వ తేదీన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ అట్టహాసంగా జరుగనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వున్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులను జరుపుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments