Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భరత్ అనే నేను' అంటూ కుమ్మేస్తున్నాడు... 5 రోజుల్లో రూ.76 కోట్ల షేర్

ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ చిత్రం ఈనెల 20వ తేదీన ప్రపంచ వ్యా

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (13:21 IST)
ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ చిత్రం ఈనెల 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.
 
అయితే, ఈ చిత్రం విడుదలైన తొలి రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 రోజుల్లో 49 కోట్ల షేర్ సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ 5 రోజుల్లో రూ.76 కోట్ల షేర్‌ను రాబట్టింది.
 
ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా ఏకంగా రూ.15.3 కోట్ల షేర్‌ను రాబట్టడం విశేషం. దీంతో ఈ సినిమాకి రికార్డు స్థాయి వసూళ్లు సాధించడం ఖాయమని సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ సంబరబడిపోతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments