'భరత్ అనే నేను' అంటూ కుమ్మేస్తున్నాడు... 5 రోజుల్లో రూ.76 కోట్ల షేర్

ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ చిత్రం ఈనెల 20వ తేదీన ప్రపంచ వ్యా

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (13:21 IST)
ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ చిత్రం ఈనెల 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.
 
అయితే, ఈ చిత్రం విడుదలైన తొలి రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 రోజుల్లో 49 కోట్ల షేర్ సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ 5 రోజుల్లో రూ.76 కోట్ల షేర్‌ను రాబట్టింది.
 
ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా ఏకంగా రూ.15.3 కోట్ల షేర్‌ను రాబట్టడం విశేషం. దీంతో ఈ సినిమాకి రికార్డు స్థాయి వసూళ్లు సాధించడం ఖాయమని సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ సంబరబడిపోతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments