Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా కుంభమేళా: సన్యాసం తీసుకున్న బాలీవుడ్ నటి మమతా కులకర్ణి (video)

సెల్వి
శనివారం, 25 జనవరి 2025 (15:29 IST)
Mamta Kulkarni
బాలీవుడ్ నటి మమతా కులకర్ణి అనూహ్యంగా సన్యాసం తీసుకుంది. మహా కుంభమేళా సందర్భంగా ఆమె సాధ్విగా మారిపోయింది. ఇప్పటి వరకు మమతా కులకర్ణిగా ఉన్న ఆమె యమయ్ మమతా నందగిరిగా మారారు. 
 
వారణాసిలోని మహా కుంభమేళాలో కిన్నెర అఖాడాలో చేరి ఆమె సాధ్విగా మారిపోయారు. ఆమె మహామండలేశ్వరుడు పదవి కావాలని కోరడంతో ఇచ్చినట్లు మహామండలేశ్వరక లక్ష్మీ త్రిపాఠి తెలిపారు. 
 
మమతా కులకర్ణి ఇటీవల ఇండియాకి వచ్చారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆమె గతేడాది ముంబైలో కనిపించారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఆమె వచ్చారని అందరూ భావించారు. 
 
కానీ అందరికీ షాక్ ఇస్తూ.. ఆమె సన్యాసి పుచ్చుకున్నారు. 1992లో కెరీర్‌ను ప్రారంభించిన కులకర్ణి అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. చివరగా 2002లో సినిమాలు చేయడం ఆపేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments