Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివరాత్రి జాగరణ చేసిన శ్రీముఖి.. శివుని బొమ్మను గీసి..?

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (11:40 IST)
Srimukhi
బుల్లితెర యాంకర్స్‌లో శ్రీముఖి చాలా పాపులర్. ఈమెకు భారీగా అభిమానులు వున్నారు. అంతేగాకుండా బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలు కూడా చేస్తుంది.

తాజాగా క్రేజీ అంకుల్ అనే సినిమాలో శ్రీముఖి నటించగా, ఈ సినిమా మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రేయాస్ మీడియా నిర్మిస్తోన్న ఈ మూవీ మనీ ఫేం డైరెక్టర్ శివనాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రముఖ గాయకుడు మనో, రఘుకుంచె , రాజా రవీంద్ర కీలక పాత్రలో నటించారు.
 
శ్రీముఖి ఇటు బుల్లితెర అటు వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంటుంది. ఈ మధ్య హాట్ హాట్ పిక్స్ షేర్ చేసి హీటెక్కించిన శ్రీముఖి శివరాత్రి సందర్భంగా షాకింగ్ విషయం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

జాగరణ చేసిన తాను శివుని బొమ్మను అద్భుతంగా గీసానని చెబుతూ అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments