''మా'' కౌంటింగ్ ప్రారంభం... మంచు విష్ణు ప్యానలే గెలుస్తుంది.. ఎవరు?

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (17:25 IST)
అనుకున్నదానికంటే ముందే మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ మొదలైంది. సాయంత్రం 4గంటలకు కౌంటింగ్‌ ప్రారం‍భించాలనుకున్నా.. మధ్యాహ్నం 3.30గంటలకే కౌంటింగ్‌ను ప్రారంభించారు. ఓట్లు అధికంగా రావడంతో లెక్కింపు ప్రక్రియ ముందే ప్రారంభించినట్టు సమాచారం. మోహన్‌ బాబు, మురళీ మోహన్‌ సమక్షంలో కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. 
 
ముందుగా కార్యవర్గ సభ్యులకు పోలైన ఓట్లను సిబ్బంది వేరు చేశారు. ముందు 'మా` ఈసీ సభ్యుల ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత అధ్యక్ష అభ్యర్థుల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 665 ఓట్లు పోలయినట్టు సమాచారం.  
 
తొలిసారి ఇంత భారీ పోలింగ్‌ నమోదవడం మంచి పరిణామమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో వార్‌ వన్‌సైడ్‌ అవుతుందని నటుడు, దర్శకుడు రవిబాబు అన్నారు. మంచు విష్ణు ప్యానలే గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భర్త

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

కాళేశ్వరంలో అవినీతి.. హరీష్ రావు ప్రమేయం వల్లే కేసీఆర్‌కు చెడ్డ పేరు.. కల్వకుంట్ల కవిత

విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments