Webdunia - Bharat's app for daily news and videos

Install App

Samantha ఏంటి మీకు డబ్బు వద్దా అంటూ ఎన్టీఆర్, కావాలి కావాలి అంటున్న సమంత

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (17:22 IST)
ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రారంభమైంది కానీ ఎక్కడో తంతుందన్నయ్యా అన్నట్లుగా సాగుతోంది. ఎంత తన్నుకుంటున్నా టీఆర్పీ రేటు పెరగటంలేదట. దాంతో వరసబెట్టి సెలబ్రిటీలను దించుతున్నారు.

 
ఓపెనింగ్ ఎపిసోడుకి చెర్రీ వస్తే ఆ తర్వాత జక్కన్న, కొరటాల శివ వచ్చారు. ఇప్పుడు తాజాగా స్టార్ హీరోయిన్ సమంతను తీసుకొస్తున్నారు. దసరా ఎపిసోడ్లో సమంత కనబడుతుంది. ఈ ఎపిసోడ్ ప్రొమో చూస్తే... హాట్ సీటుపైన సమంత అంటూ ఎన్టీఆర్ అన్నారు. ఆ తర్వాత గేంలో 1000 నుంచి కోటికి కాకుండా కోటి నుంచి వెయ్యికి వస్తే సవాలుగా వుంటుంది కదా అన్నాడు ఎన్టీఆర్. నాకలా వద్దనగానే మీకు డబ్బు వద్దా అని ఎన్టీఆర్ అనగానే కావాలి కావాలి అంటూ సమంత చెప్పింది.

 
ఇకపోతే.. విడాకులు తీసుకున్న తర్వాత తొలిసారిగా సమంత ఎవరు మీలో కోటీశ్వరులు షోతో తొలిసారిగా కనబడుతోంది. మరి ఈ షో మొత్తం ఎలా వుంటుందో చూడాలంటే దసరా ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments