Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లూసిఫర్" రీమేక్ దర్శకుడు ఆయనే...

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (11:08 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఆచార్య". కొరటాలశివ దర్శకుడు. 80 శాతం మేరకు షూటింగ్ పూర్తయింది. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రంలోని మిగిలిన షూటింగ్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్న భావనలో చిత్ర యూనిట్ వుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత చిరంజీవి తన 153వ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇది మలయాళ చిత్రం "లూసిఫర్‌"కు రీమేక్. 
 
అయితే, ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతల నుంచి తమిళ దర్శకుడు మోహన్ రాజా తప్పుకున్నారంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరిగింది. చిరంజీవి అండ్ టీమ్ మ‌రో ద‌ర్శ‌కుడిని వెతికే ప‌నిలో ఉన్నార‌న్న‌ట్లు నెట్టింట వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. దీనిపై ఇపుడు ఓ క్లారిటీ వచ్చింది. 
 
కానీ ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మోహ‌న్‌ రాజానే ఈ సినిమాను తెర‌కెక్కిస్తార‌ని స‌ద‌రు వ‌ర్గాలు క‌న్‌ఫ‌ర్మ్ చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ కూడా పూర్త‌య్యింద‌ట‌. 'ఆచార్య' పూర్తి కాగానే.. ఎక్కువ ఆల‌స్యం లేకుండా 'లూసిఫ‌ర్'  రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ‌తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

ప్రియుడు కావాలంటే అతడినే పెళ్లాడాలి, కానీ ఇలా భర్తను చంపేయడమేంటి? (video)

Jagan : కొమ్మినేని అరెస్ట్‌ను ఖండించిన జగన్.. యాంకర్‌ను శిక్షించడం అన్యాయం

RPF: కానిస్టేబుల్ దంపతులపై దుండగుల దాడి.. గర్భంతో వున్నానని చెప్పినా వదల్లేదు

లివింగ్ పార్టనర్ ఇంట్లో ఉరేసుకున్న మహిళ.. ఏం జరిగింది? హత్యా లేకుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments