Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్‌లో ఇదే నా డ్యూటీ : చిరంజీవి

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (11:55 IST)
కరోనా వైరస్ గొలుసు కట్టును అడ్డుకునేందుకు దేశం లాక్‌డౌన్‌లో ఉంది. 130 కోట్ల మంది ప్రజానీకం ఇపుడు తమతమ గృహాలకే పరిమితమైవున్నారు. ఈ విషయంలో పేదోడు.. సెలెబ్రిటీ అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో ఉంటున్నారు. అయితే, సెలెబ్రిటీలు లాక్‌డౌన్ కారణంగా లభించిన ఖాళీ సమయంలో తమ ఇంటి పనుల్లో నిమగ్నమైవున్నారు. వాటిని వారు ఫోటోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఫలితంగా అవి వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంట్లో తాను చేస్తున్న పనులను ఫోటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తాజాగా త‌న ఇంట్లోని మొక్క‌ల‌కి నీళ్లు ప‌డుతూ కనిపించాడు. ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 
 
ఈ ఫోటో కింద "మొక్కే క‌దా అని వ‌దిలేస్తే.." అని తాను నటించిన "ఇంద్ర" సినిమాలోని ఫేమ‌స్ డైలాగ్‌ని జ‌త చేశాడు. షూటింగ్ లేని కార‌ణంగా ప్ర‌తి రోజు ఇదే నా డ్యూటీ అంటూ ఫోటోకి క్యాప్ష‌న్ ఇచ్చారు చిరు. ఆయ‌న ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో "ఆచార్య" అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments