శ్మశానంలో మొక్కలు నాటి, వాటికి ఎరువుగా వివేక్ అస్థికలు

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (20:06 IST)
ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్‌ ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రకృతి ప్రేమికుడైన వివేక్‌ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు వివేక్‌ సొంత గ్రామం పెరుంగటూర్‌కు తీసుకెళ్లారు. వివేక్‌కు నివాళిగా ఆ గ్రామ శ్మశానంలో మొక్కలు నాటి, వాటికి ఎరువుగా ఆయన అస్థికలను చల్లారు. 
 
మొక్కలను ఎంతగానో ప్రేమించే వివేక్‌ చనిపోయిన తర్వాత వాటికి ఎరువులా మారడం పలువురిని కంటతటి పెట్టిస్తోంది. అబ్దుల్‌ కలామ్‌ను ఆదర్శంగా తీసుకొని గ్లోబల్‌ వార్మింగ్‌ నివారణలో భాగంగా చెట్ల పెంపకాన్నే తన జీవిత మిషన్‌గా తీసుకున్నాడు వివేక్‌. 
 
తన జీవిత కాలంలో కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటి వరకు 33 లక్షల మొక్కలు నాటారు. ఆయన లక్ష్యాన్ని తాము పూర్తిచేస్తామంటూ అభిమానులు ముందుకు వస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments