Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృదేవోభవ రీమేక్.. నయన, అనుష్క, కీర్తి సురేష్‌లలో ఎవరు..?

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (19:57 IST)
తెలుగులో విజయవంతమైన చిత్రాలలో మాతృదేవోభవ ఒకటి. కె.ఎస్.రామారావు నిర్మాత. అజయ్ కుమార్ కె ఈ చిత్ర దర్శకుడు. మాధవి, నాజర్ ప్రధాన పాత్రల్లో 3 దశాబ్దాల క్రితం విడుదలైంది ఈ చిత్రం. త్వరలో ఈ చిత్రాన్ని మళ్లీ తెలుగులో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిర్మాత, దర్శకుడు ఈ సినిమాని రీమేక్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఈ మేరకు నిర్మాత, దర్శకుడు ఇటీవల తెరవెనుక కథలు అనే షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఇంటర్వ్యూలో నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ, నయనతార ప్రధాన పాత్రతో ఈ చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. తన మొదటి ఎంపిక నయనతారేనని, అనుష్కతో పాటు కీర్తి సురేష్ కూడా ఈ సినిమాకి సరిపోతారని ఆయన అన్నారు.
 
అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాత ఇంకా తుది పిలుపునివ్వలేదు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే మరిన్ని విషయాలు వెల్లడికానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోనే తొలి నెట్-జీరో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ మార్గదర్శకత్వం- భట్టి విక్రమార్క

బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047ను సాకారం చేయడమే లక్ష్యం

దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్-పట్టుకుంటే వదిలేస్తా బుక్‌లెట్.. నీయవ్వ తగ్గేదేలే.. బోర్డుపై పుష్ప డైలాగ్?

AP Assembly: సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్‌లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments