Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ సర్, ఇదెక్కడి న్యాయం చెప్పండి: అనసూయ భరద్వాజ్

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (20:08 IST)
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ పిల్లలను పాఠశాలకు పంపే విషయంపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విన్నపం చేసారు. అందులో.. ఆమె... కేటీఆర్ సర్, కరోనా కారణంగా లాక్ డౌన్ ఫాలో అయ్యాము. కేసులు తగ్గుతుండటంతో లాక్ డౌన్ ఎత్తేశారు. వ్యాక్సినేషన్ చేస్తున్నారు.
 
ఐతే చిన్నపిల్లలకి ఇంకా టీకా కార్యక్రమం పూర్తి కాలేదు. ఈలోపు ఆయా స్కూలు యాజమాన్యాలు పిల్లల్ని స్కూళ్లకి పంపాలని ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాదు... ఒకవేళ కరోనా వచ్చినా తమ బాధ్యత కాదంటూ సంతకాలు చేయించుకుంటున్నారు. చెప్పండి సర్... ఇదెక్కడి న్యాయం? దీనిపై మీరు సమీక్షిస్తారని భావిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

తర్వాతి కథనం
Show comments