Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ సర్, ఇదెక్కడి న్యాయం చెప్పండి: అనసూయ భరద్వాజ్

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (20:08 IST)
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ పిల్లలను పాఠశాలకు పంపే విషయంపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విన్నపం చేసారు. అందులో.. ఆమె... కేటీఆర్ సర్, కరోనా కారణంగా లాక్ డౌన్ ఫాలో అయ్యాము. కేసులు తగ్గుతుండటంతో లాక్ డౌన్ ఎత్తేశారు. వ్యాక్సినేషన్ చేస్తున్నారు.
 
ఐతే చిన్నపిల్లలకి ఇంకా టీకా కార్యక్రమం పూర్తి కాలేదు. ఈలోపు ఆయా స్కూలు యాజమాన్యాలు పిల్లల్ని స్కూళ్లకి పంపాలని ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాదు... ఒకవేళ కరోనా వచ్చినా తమ బాధ్యత కాదంటూ సంతకాలు చేయించుకుంటున్నారు. చెప్పండి సర్... ఇదెక్కడి న్యాయం? దీనిపై మీరు సమీక్షిస్తారని భావిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments