కొండపొలం నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ - రకుల్‌తో తేజ్ రొమాన్స్!

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (09:46 IST)
'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'కొండపొలం'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. 
 
'నీలో నాలో.. శ్వాసలో' అంటూ సాగే ఈ పాట వీనుల విందుగా సాగుతోంది. ఎం.ఎం. కిరవాణి అందించిన ఈ పాటను వినేకొద్ది వినాలనిపిస్తోంది. యామినీ ఘంటశాల, పీవీఎన్ఎస్‌ ఈ పాటను ఆలపించారు. ఈ పాటకు కీరవాణే స్వయంగా లిరిక్స్ అందించడం గమనార్హం. 
 
మాంచి రొమాంటిక్ కలిగించే ఈ పాట యూత్‌కు తప్పకుండా నచ్చేస్తుంది. ఈ పాటను చూస్తుంటే.. క్రిష్ మాంచి విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ పాటను మీరూ చూసేయండి మరి.


 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments