Webdunia - Bharat's app for daily news and videos

Install App

RC 15 గురించి కైరా అద్వానీ ఏమన్నదో తెలుసా?

Webdunia
సోమవారం, 4 జులై 2022 (12:10 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది కైరా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ జోడీగా వినయ విదేయ రామ చిత్రంలో మెరిసింది.
 
ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు కైరా. ప్రస్తుతం ఈ అమ్మడు భూల్ భూలయ్యా 2 సినిమా హిట్ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఆర్సీ 15 గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. 
 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబోలో వర్క్ చేయడం ప్రత్యేక అనుభవమంటూ చెప్పుకొచ్చింది కైరా. 
 
డైరెక్టర్ శంకర్ ఎలాంటి కథైనా.. పాత్రనైనా అద్భుతంగా మార్చగలరు. సినిమాను మ్యాజిక్ చేస్తాడు. ఆయన దర్శకత్వంలో పనిచేయడం గొప్ప అనుభవం. ఇది తన మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో చాలా ఉత్సాహంగా ఉన్నానని అంటూ చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments