ఎలాంటి సాయం కావాలో చెప్పండి.. ఫ్యాన్స్‌ను కోరుతున్న కీర్తి సురేష్

కేరళ వరద బాధితులను ఆదుకునే విషయంలో ఇతర హీరోయిన్లతో పోల్చితే మలయాళ భామ కీర్తి సురేష్ ఒక అడుగు ముందున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తనవంతు సాయంగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని ప్

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (10:09 IST)
కేరళ వరద బాధితులను ఆదుకునే విషయంలో ఇతర హీరోయిన్లతో పోల్చితే మలయాళ భామ కీర్తి సురేష్ ఒక అడుగు ముందున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తనవంతు సాయంగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించిన ఆమె.. మరో రూ.5 లక్షలను మందులు, నిత్యావసరవస్తు సామాగ్రి కొనుగోలుకు ఖర్చు చేస్తున్నారు.
 
అంతేకాకుండా, వరద బాధితులను ఆదుకునేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. త్రివేండ్రంలోని ఓ కళాశాల నుంచి కీర్తీ బాధితులకు అవసరమైన వస్తువులను అందిజేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా షేర్ చేస్తోంది. అంతేకాక బాధితులకు ఏయే వస్తువులుకావాలో లైవ్ వీడియోల ద్వారా అభిమానులను కోరుతుంది. దీంతో కీర్తీ చేస్తున్న ఈ గొప్ప పనుల్ని, ఆమె గొప్ప మనస్సును మొచ్చుకుంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments