Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూచిపూడి డాన్స‌ర్ల‌కు ఉడ‌తాభ‌క్తి సాయం చేసిన కార్తి

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (17:58 IST)
Karti
క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డం కోసం ప‌లువురు క‌థానాయ‌కులు ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే వున్నారు. త‌మిళ‌నాడులో కార్తి, సూర్య కుటుంబం క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డమేకాకుండా విప‌త్క‌ర ప‌రిస్థితుల‌కు కోటి రూపాయ‌ల ఫండ్ ను ముఖ్య‌మంత్రి స్టాలిన్ కు అంద‌జేశారు. అయితే త‌మిళ‌నాడులో జ‌రిగిన ఎటువంటి కార్య‌క్ర‌మం అయినా అక్క‌డ వారిని ఆదుకోవ‌డం మామూలే. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వున్న వారికి ఎంతో కొంత సాయం చేయ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.
 
ముఖ్యంగా క‌రోనా వ‌ల్ల ఎంతోమంది వృత్తిప‌రంగా దెబ్బ‌తిన్నారు. ముఖ్యంగా క‌ళాకారులు. కూచిపూడి క‌ళాకారుల‌కు పెద్ద‌గా ప‌ని లేకుండా పోయింది. అందుకే వారికి క‌రోనా మొద‌టివేవ్లో ఎంతో కొంత సాయం చేయ‌మ‌ని వారి ప్ర‌తినిధి భావ‌న పెద్ర‌పోలు, కార్తిని కోరారు. అయితే ఆ స‌మ‌యంలో ప‌రిస్థితులు అనుకూలించ‌క చేయ‌లేక‌పోయారు. తాజాగా కార్తి, కూచిపూడి కళాకారులయిన యాభై మందికి ల‌క్ష రూపాల‌య‌ల‌ను వారికి పంచ‌మ‌ని భావ‌న‌గారికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా కార్తికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments