Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంతార దర్శకుడితో అర్జున్ రెడ్డి.. అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (14:44 IST)
ప్రముఖ కన్నడ దర్శకుడు రిషబ్ షెట్టి కాంతారా మూవీతో ప్రభంజనం సృష్టించాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో రిషబ్ నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే దానికి ఆసక్తి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో రిషబ్- విజయ్ దేవరకొండ కాంబోలో భారీ ప్రాజెక్ట్ రెడీ అవుతోందని వార్తలు ఇండస్ట్రీలో రెడీ అవుతోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పాన్ ఇండియన్ సినిమా చేయడం విజయ్‌కి కొత్తేమీ కాదు. రిషబ్, విజయ్ కాంబినేషన్‏లో ఓ సినిమా వస్తోందని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతోంది. 
 
ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అదుర్స్ అంటున్నారు. రిషబ్ ప్రస్తుతం కాంతార సీక్వెన్స్ పనిలోనే నిమగ్నమయ్యాడు. ఇక విజయ్ సమంతతో కలిసి ఖుషీ షూటింగ్ తో బిజీ బిజీగా గడుపుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments