Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినీ నిర్మాతను మింగేసిన చక్కెర వ్యాధి

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (14:34 IST)
చక్కెర వ్యాధితో బాధపడుతూ వచ్చిన తెలుగు చిత్ర నిర్మాత ఆనందరావు గురువారం కన్నుమూశారు. ఆయనకు వయసు 57 సంవత్సరాలు. ఈయ నిర్మించిన "మిథునం" చిత్రం నంది అవార్డును సైతం గెలుచుకుంది. 
 
చాలాకాలంగా డయాబెటీస్‌తో బాధపడుతూ వచ్చిన ఆనందరావు.. గత కొన్ని రోజులుగా మరింతగా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను వైజాగ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయనకు భార్య పద్మిని, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 
 
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీలతో ఆయన నిర్మించిన 'మిథునం' చిత్రం నంది అవార్డు కూడా వచ్చింది. ఆయన అంత్యక్రియలు వైజాగ్‌లోని వావిలవలసలో గురువారం మధ్యాహ్నం జరిగాయి. ఈయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాన్ని వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments