Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షంలో షూటింగ్... వరదనీటి ఉధృతికి కొట్టుకెళ్లిన సినీ దర్శకుడు

కర్ణాటక చిత్ర సీమలో విషాదం నెలకొంది. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ సినీ దర్శకుడు సంతోష్ శెట్టి కటీల్ ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షంలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరదనీటి ఉధృ

Webdunia
గురువారం, 31 మే 2018 (10:13 IST)
కర్ణాటక చిత్ర సీమలో విషాదం నెలకొంది. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ సినీ దర్శకుడు సంతోష్ శెట్టి కటీల్ ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షంలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరదనీటి ఉధృతికి ఆయన కొట్టుకుని పోయారు. ఒక్క‌సారిగి నీటి ఉధృతి పెర‌గ‌డం కార‌ణంగానే ఆయ‌న అదుపుత‌ప్పి నీటిలోప‌డి కొట్టుకుపోయాడ‌ని అంటున్నారు.
 
ఈ ప్రమాదం బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్‌ ఫాల్స్‌‌లో బుధవారం షూటింగ్ జరుగుతున్న సమయంలో జరిగింది. అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లంలో సంతోష్ శెట్టి కోసం వెతుక‌గా ఆయ‌న విగ‌తజీవిగా క‌నిపించారు. మృత‌దేహాన్ని బెళ్తంగ‌డికి త‌ర‌లించి, ఆ త‌ర్వాత క‌టిల్‌‌లోని ఆయన కుటుంబ స‌భ్యుల‌కి అప్ప‌గించారు. ఆయ‌న మృతికి సంతాపం ప్ర‌క‌టించింది క‌న్నడ సినీ ప‌రిశ్ర‌మ‌. దర్శకుడి మృతి పట్ల కన్నడ చిత్రసీమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments