వికటించిన దంత వైద్యం - అందవిహీనంగా నటి స్వాతి

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (09:30 IST)
కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన నటి స్వాతి సతీష్‌ చేయించుకున్న దంతవైద్య వికటించింది. దీంతో ఆమె ముఖం బాగా వాచిపోయింది. దీంతో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పలు కన్నడ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన స్వాతి సతీష్ ఇటీవల దంతాలకు రూట్ కెనాల్ వైద్యం చేయించుకున్నారు. ఈ చికిత్స తర్వాత ఆమె ముఖం బాగా వాచిపోయింది. ఫలితంగా ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. 
 
మరోవైపు, ఈ చికిత్స కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, బెంగుళూరు నగరంలోని ఓ ప్రైవేట్ డెంటల్ క్లినిక్‌లో తాను రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్నట్టు చెప్పారు. చికిత్స సమయంలో అనస్తీషియా ఇచ్చేటపుడు వేరే మందు (సాల్సిలిక్ యాసిడ్) ఇచ్చి ఉంటారని, అందువల్లే ఇలా ముఖం వాచిపోయివుంటుందని ఇతర వైద్యులు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. తాను పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ డెంటల్ క్లినిక్‌పై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments