Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్మ్ ఫేర్‌కు చుక్కలు చూపించిన కంగనా రనౌత్

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (20:02 IST)
Kangana
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటుంది. కంగనా రనౌత్ 'ధాకడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కంగనా సైలెంట్ అయింది. తనకు అవార్డు ఇస్తాన్నందుకు ఫిలిం ఫేర్ వాళ్ల మీద కేసు వేయడానికి ఆమె సిద్ధమైంది.
 
చాలా ఏళ్ల నుంచి కొన్ని ప్రైవేట్ అవార్డులను కంగనా బ్యాన్ చేస్తూ వస్తోంది. ఈసారి ఫిల్మ్ ఫేర్ వాళ్లు 'తలైవి' సినిమాకి గాను కంగనాకు బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు ఇవ్వాలనుకున్నారు. దీనికోసం ఆమెకి కాల్ చేశారట. కానీ ఆమె ఒప్పుకోలేదు. అయినా సరే ఆపకుండా తనకు కాల్ చేసి విసిగిస్తున్నారంటూ.. ఫిల్మ్ ఫేర్ వాళ్ల మీద మండిపడింది కంగనా రనౌత్. 
 
తాను 2014 నుంచి అవార్డులను బహిష్కరిస్తున్నానని.. అందులో ఇచ్చే అవార్డులు అవినీతిమయమని.. ఇప్పుడు 'తలైవి' సినిమాకి తనకు అవార్డు ఇస్తామంటూ ఫోన్ చేసి విసిగిస్తున్నారంటూ కంగనా వెల్లడించింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments