చాల్లేగానీ.. ఇక కూర్చో : విలేకరిని కసురుకున్న కంగనా రనౌత్

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (16:19 IST)
చిత్రపరిశ్రమలో హీరోయిన్ల వస్త్రాధారణపై ప్రశ్నించిన జర్నలిస్టుకు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ షాకిచ్చారు. ఇక చాల్లే... కూర్చో అంటూ ఘాటుగా కసురుకున్నారు. కంగనా హోస్ట్‌గా కొత్త రియాల్టీ షో "లాక్ అప్" త్వరలోనే ప్రారంభంకానుంది. ఎంఎల్టీ బాలాజీ, ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ప్రసారంకానుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ షో నిర్వాహకులు ప్రచారంలోభాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ షోక్ కోసం ఏక్తా కపూర్ క్రియేట్ చేసిన కాన్సెప్ట్ తనకెంతగానో నచ్చిందని అందుకే తాను ఈ షోను చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా ఓ విలేఖరి హీరోయిన్ల దుస్తులపై ప్రశ్నించారు. ఇది ఆమెకు చిరాకు తెప్పించింది. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇక కూర్చో అంటూ కసురుకుంది. తమను తాము రక్షించుకోలేని వారిని రక్షించడానికి తాను ఇక్కడ ఉన్నానని, దీపికా పదుకొనే మాత్రం తనను తాను రక్షించుకోగలదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments