Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం ఫ్రెండ్స్ పంది మాంసం తింటారు.. పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్నారు.. కంగనా

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (16:04 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు వార్తలకెక్కారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార మాజీ ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఆమెను ఒక్కదాన్నే నేరస్థురాలిగా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇదే అశంపై ఆమె ట్వీట్ చేశారు. 
 
"నాకు చాలామంది ముస్లిం స్నేహితులు ఉన్నారు. వారు మద్యం సేవిస్తారు. ధూమపానం చేస్తారు. వారిలో అనేక మంది పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నవారు ఉన్నారు. వారు బురాఖాలు ధరించరు. బూతులు మాట్లాడతారు. పందిమాంసం తింటారు. 
 
వాళ్లు అలాంటి వాతావరణంలో పనిచేస్తుంటారు. వాళ్లు అన్ని నియమాలు పాటించరు కూడా. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛాయుత వాతావరణ సౌదర్యం ఇదే. నపూర్ శర్మ ఒక్కదాన్నే నేరస్థురాలిగా చేయడం కాదు. ప్రతి ఒక్కరూ క్రిమినల్‌గా మారుతున్నాం" అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments