Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం ఫ్రెండ్స్ పంది మాంసం తింటారు.. పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్నారు.. కంగనా

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (16:04 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు వార్తలకెక్కారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార మాజీ ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఆమెను ఒక్కదాన్నే నేరస్థురాలిగా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇదే అశంపై ఆమె ట్వీట్ చేశారు. 
 
"నాకు చాలామంది ముస్లిం స్నేహితులు ఉన్నారు. వారు మద్యం సేవిస్తారు. ధూమపానం చేస్తారు. వారిలో అనేక మంది పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నవారు ఉన్నారు. వారు బురాఖాలు ధరించరు. బూతులు మాట్లాడతారు. పందిమాంసం తింటారు. 
 
వాళ్లు అలాంటి వాతావరణంలో పనిచేస్తుంటారు. వాళ్లు అన్ని నియమాలు పాటించరు కూడా. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛాయుత వాతావరణ సౌదర్యం ఇదే. నపూర్ శర్మ ఒక్కదాన్నే నేరస్థురాలిగా చేయడం కాదు. ప్రతి ఒక్కరూ క్రిమినల్‌గా మారుతున్నాం" అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments