Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 8 నుంచి ఓటీటీలో విక్రమ్ సందడి

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (18:31 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన "విక్రమ్" చిత్రం జూన్ 3వ తేదీన విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఇప్పటికే రూ.400 కోట్ల మేరకు  వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతుంది. ఈ క్రమంలో వచ్చే నెల 8వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేయనుంది. 
 
కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌లు కీలక పాత్రలను పోషించారు. హీరో సూర్య రోలెక్స్ పాత్రలో అతిథి పాత్రలో కనిపించి సినిమాకు హైలెట్‌గా నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments