జ‌నాలు థియేట‌ర్ల‌కు ఎందుకు రావ‌డంలేదో చెప్పేసిన రాజ‌మౌళి

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (18:19 IST)
Rajamouli
పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్రస్తుతం థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు ఎందుకు రావ‌డంలేదో వివరించారు. ఆయ‌న లావ‌ణ్య త్రిపాఠి న‌టించిన `హ్యాపీ బ‌ర్త్‌డే` ప్ర‌మోష‌న్‌లో భాగంగా బుధ‌వారంనాడు మియాపూర్‌లోని ఎ.ఎం.బిమాల్‌లో జ‌రిగిన ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొన్నారు. ట్రైల‌ర్ చాలా బాగుంద‌నీ ప్ర‌శంసిస్తూ, ద‌ర్శ‌కుడు రితేష్ రానాను అభినందించారు. అంత‌కుముందు మ‌త్తువ‌ద‌ల‌రా చిత్రం ఆయ‌న చేశారు.
 
ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ, ఇది స‌రియ‌ల్ కామెడీ అనే కొత్త కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు చిత్రాన్ని తీశారు. అయితే ఈమ‌ధ్య జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డంలేదు. ఎందుకంటే, ఏది జేసినా ఫుల్ ప్లెడ్జ్ గా చేయాలి. కామెడీ ఫుల్ జోష్‌తో తీయాలి. ఇర‌గ‌బ‌డి న‌వ్వేట్లు వుండాలి. ఫైట్స్ కూడా ఇర‌గ‌తీయాలి. అలా అయితేనే జ‌నాలు వ‌స్తారు. హాఫ్ హాటెడ్‌గా తీస్తే జ‌నాలు రావ‌డం లేదు. ఇది నా విశ్లేష‌ణ అంటూ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments