Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌నాలు థియేట‌ర్ల‌కు ఎందుకు రావ‌డంలేదో చెప్పేసిన రాజ‌మౌళి

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (18:19 IST)
Rajamouli
పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్రస్తుతం థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు ఎందుకు రావ‌డంలేదో వివరించారు. ఆయ‌న లావ‌ణ్య త్రిపాఠి న‌టించిన `హ్యాపీ బ‌ర్త్‌డే` ప్ర‌మోష‌న్‌లో భాగంగా బుధ‌వారంనాడు మియాపూర్‌లోని ఎ.ఎం.బిమాల్‌లో జ‌రిగిన ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొన్నారు. ట్రైల‌ర్ చాలా బాగుంద‌నీ ప్ర‌శంసిస్తూ, ద‌ర్శ‌కుడు రితేష్ రానాను అభినందించారు. అంత‌కుముందు మ‌త్తువ‌ద‌ల‌రా చిత్రం ఆయ‌న చేశారు.
 
ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ, ఇది స‌రియ‌ల్ కామెడీ అనే కొత్త కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు చిత్రాన్ని తీశారు. అయితే ఈమ‌ధ్య జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డంలేదు. ఎందుకంటే, ఏది జేసినా ఫుల్ ప్లెడ్జ్ గా చేయాలి. కామెడీ ఫుల్ జోష్‌తో తీయాలి. ఇర‌గ‌బ‌డి న‌వ్వేట్లు వుండాలి. ఫైట్స్ కూడా ఇర‌గ‌తీయాలి. అలా అయితేనే జ‌నాలు వ‌స్తారు. హాఫ్ హాటెడ్‌గా తీస్తే జ‌నాలు రావ‌డం లేదు. ఇది నా విశ్లేష‌ణ అంటూ తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments