Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మరణంపై అమితాబ్ సిక్స్త్ సెన్స్ ఏం చెప్పిందంటే..

బాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి శనివారం రాత్రి కన్నుమూసింది. ఆమె మరణ వార్త తెలియగానే దేశం యావత్తూ ఒకింత షాక్‌కు గురైంది. ఈ వార్త నుంచి తేరుకుని బాలీవుడ్ స్టార్లందరూ ట్విట్టర్ వేదికగా తమ సంతాప సందేశాలు

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (18:48 IST)
బాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి శనివారం రాత్రి కన్నుమూసింది. ఆమె మరణ వార్త తెలియగానే దేశం యావత్తూ ఒకింత షాక్‌కు గురైంది. ఈ వార్త నుంచి తేరుకుని బాలీవుడ్ స్టార్లందరూ ట్విట్టర్ వేదికగా తమ సంతాప సందేశాలు తెలియజేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. శనివారం రాత్రి ఒంటిగంటకు అమితాబ్ తొలుత దక్షిణాఫ్రికాతో టీ - 20లో భారత్ విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 
 
ఆ తర్వాత అర్థరాత్రి 1.13 నిముషాలకు ఒక పుస్తక ఆవిష్కరణకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. చివరిగా 1.15 నిముషాలకు ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. దానిలో 'ఎందుకోగానీ, నా మనసులో ఏదో అలజడి చెలరేగుతోంది' అంటూ అందులో పేర్కొన్నారు. 
 
ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు అమితాబ్‌కు శ్రీదేవి మరణం ముందే తెలుసా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమితాబ్‌కు సిక్స్త్ సెన్స్ పనిచేసిందని అందుకే ఇలా ట్వీట్ చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments