కేజీఎఫ్ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్..

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (10:26 IST)
కేజీఎఫ్ దర్శకుడితో భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రూపుదిద్దుకోనుంది. ఎన్టీఆర్ రేంజ్‌కి తగ్గట్టుగా ప్రశాంత్ కథని సిద్ధం చేస్తుండగా, 2021 చివరలో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు తెలుస్తుంది. 
 
భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా రూపొందించనున్నారు. ప్రశాంత్ నీల్‌ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు రెండేళ్లు డేట్స్ కేటాయించాడని సమాచారం. 
 
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. 
 
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments