Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ-సాక్షితో జాన్వీ కపూర్.. నెట్టింట ఫోటో వైరల్

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (20:03 IST)
Janhvi Kapoor
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ- నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గత ఏడాది జనవరి 19వ తేదీన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల నిశ్చితార్థ వేడుక జరిగింది. 
 
ఇక వీరిద్దరికీ జూలై 12వ తేదీ వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్ నగర్‌లో మార్చి 1న ప్రారంభమై మార్చి 3వ తేదీన ముగిశాయి. 
 
జామ్ నగర్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. క్రికెటర్లు సచిన్, ధోనీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బ్రావో తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు తమ ఫోటోలను నెట్టింట షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ధోనీ దంపతులతో జాన్వీ కపూర్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

శత్రుత్వాన్ని తగ్గించుకోండి.. దౌత్యపరంగా పరిష్కరించుకోండి... మోడీ సూచన

ఎయిరిండియా విమానాన్ని పేల్చివేస్తాం : ఏఐ-114 బాంబు బెదిరింపు

సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments