Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ-సాక్షితో జాన్వీ కపూర్.. నెట్టింట ఫోటో వైరల్

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (20:03 IST)
Janhvi Kapoor
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ- నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గత ఏడాది జనవరి 19వ తేదీన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల నిశ్చితార్థ వేడుక జరిగింది. 
 
ఇక వీరిద్దరికీ జూలై 12వ తేదీ వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్ నగర్‌లో మార్చి 1న ప్రారంభమై మార్చి 3వ తేదీన ముగిశాయి. 
 
జామ్ నగర్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. క్రికెటర్లు సచిన్, ధోనీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బ్రావో తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు తమ ఫోటోలను నెట్టింట షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ధోనీ దంపతులతో జాన్వీ కపూర్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments