Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ 'జై సింహా' గర్జన... మూడు రోజుల వసూళ్లు!

సినీ నటుడు బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "జై సింహా". ఈనెల 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.11.75 కోట్ల షేర్‌ను .. రూ.17.5 కోట్ల గ్రా

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (17:12 IST)
సినీ నటుడు బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "జై సింహా". ఈనెల 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.11.75 కోట్ల షేర్‌ను .. రూ.17.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, రూ.13.9 కోట్ల షేర్‌ను.. రూ.22.9 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
 
ఈ సినిమాకంటే రెండు రోజులు ముందుగా వచ్చిన 'అజ్ఞాతవాసి' అభిమానులను నిరాశపరిచింది. అయితే కలెక్షన్లపరంగా బాగానే వసూలు చేస్తోంది. 'జై సింహా'తో పాటే విడుదలైన 'గ్యాంగ్' కూడా ఆకట్టుకోలేకపోయింది. 'జై సింహా' తర్వాత వచ్చిన 'రంగుల రాట్నం' కూడా ఆశించిన స్థాయిలో యూత్‌ను అలరించలేకపోయింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments