Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చూశా... జూ.ఎన్టీఆర్ రోజూ 70 సార్లు మార్చేవారు... నివేదా థామస్

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జై లవ కుశ చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (12:59 IST)
నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జై లవ కుశ చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. 
 
చిత్రం విడుదల సందర్భంగా రాశి ఖన్నా, నివేదా థామస్ చిత్ర షూటింగ్ సమయంలోని విషయాలను పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి చెప్తూ... ఆయన ఒకేరోజు 70 కాస్ట్యూమ్స్ మార్చాల్సి వచ్చేదనీ, ఆయన నటన చూసినప్పుడు తనకు అద్భుతంగా అనిపించిందనీ చెప్పుకొచ్చింది నివేదా థామస్. కాగా ఈ చిత్రం సెప్టెంబరు 21న విడుదల కాబోతోంది. దసరా పండుగ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు కానుకగా ఈ చిత్రం రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments