Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ నేను మంచి స్నేహితులం.. రష్మీ గౌతమ్

జబర్దస్త్ కామెడీ షోలో తన అందాలతో ఆకట్టుకుంటున్న రష్మీ వెండితెరపై కూడా గ్లామర్ పంట పండిస్తోంది. ఈ మధ్య రియాల్టీ షోలు, స్టేజ్ షోల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్మీ తన పారితోషికంను

Webdunia
ఆదివారం, 17 జూన్ 2018 (15:03 IST)
జబర్దస్త్ కామెడీ షోలో తన అందాలతో ఆకట్టుకుంటున్న రష్మీ వెండితెరపై కూడా గ్లామర్ పంట పండిస్తోంది. ఈ మధ్య రియాల్టీ షోలు, స్టేజ్ షోల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్మీ తన పారితోషికంను అమాంతం పెంచేసింది. ఇటీవల నార్త్‌ అమెరికా తెలుగు సంఘం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందని, దీంతో ఆమెను వద్దనుకున్నారని తెలిసింది. 
 
ఇంకా రష్మీ ఆ కార్యక్రమానికి రానని స్పష్టం చేసినా.. రష్మీని పేరును వాడుకున్నారు. కానీ తాను రానని చెప్పినా కూడా ఎందుకు తన పోస్టర్‌లను వాడుతున్నారంటూ షో నిర్వాహకులపై రష్మీ మండిపడింది. ఇలా వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రష్మీ వార్నింగ్ ఇచ్చిందట. ఈ నేపథ్యంలో రష్మీ తోటి యాంకర్ అనసూయతో విబేధాలున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించింది. 
 
తాను ఓ షో ఒప్పుకోకముందు కేవలం 13 ఎపిసోడ్‌లు మాత్రమే కంప్లీట్ చేసుకుంది. అయితే అనసూయ యాంకరింగ్ నుంచి తప్పుకున్న తరువాత యూట్యూబ్‌లో ఆ షో చూస్తూ నన్ను తిట్టేవాళ్లు అధికమయ్యారు. అనసూయకున్న ఫాలోయింగ్ అప్పుడే తనకు అప్పుడే అర్ధమైంది.. దానికి కారణం ఆ షోలో అనసూయ యాంకరింగ్ అంతబాగా చేస్తుండటమేనని చెప్పింది. వృత్తి పరంగా తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని.. పైగా తామిద్దరం  మంచి స్నేహితులమని చెప్పింది. ఎప్పుడైనా హోమ్ ఫుడ్ తినాలంటే అనసూయ ఇంటికే వెళతానని చెప్పుకొచ్చింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments