Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

ఠాగూర్
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (14:19 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి భూముల అంశంపై బాలీవుడ్ నటి ఊశ్వరి రౌతేలా స్పందించారు. కంచి గచ్చిబౌలి భూములు ఉండే ప్రాంతం ఒక అభయారణ్యం మాత్రమే కాదని హైదరాబాద్ నగరానికి జీవం పోసే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ అని వెల్లడించారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
"సీం రేవంత్ రెడ్డిగారూ... కంచి గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, అడవిని తొలగించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని నేను వేడుకుంటున్నా. ఇది అభయారణ్యమే కాదు.. మన నగరానికి జీవం పోసే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ" అంటూ ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. 
 
ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి పలువురు సినీ నటీనటులు విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేసిన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, నటి దియా మీర్జా, నటుడు జాన్ అబ్రహాంతో సహా పలువురు హీరోయిన్లు, ఇతర నటీనటులు స్పందించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments