మా పెళ్లయి 23 ఏళ్లైంది, ఐనా విడాకులు తీసుకున్నాం అని రాస్తున్నారు, వాళ్లనేం చేయాలి?: యాంకర్ సుమ

Webdunia
సోమవారం, 2 మే 2022 (16:01 IST)
జయమ్మ పంచాయతీ చిత్రం ప్రారంభమయినప్పటి నుంచి యాంకర్ సుమ వార్తల్లో నిలుస్తున్నారు. చిత్రానికి సంబంధించి కొంత అయితే తన భర్త రాజీవ్ కనకాలతో విడాకులు తీసుకున్నారంటూ మరో వార్త. దీనిపై గతంలో ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ కొంతమంది మాత్రం మళ్లీమళ్లీ అదే వార్తను కొత్తరూపంలో రాస్తున్నారు. ఈ రాతలపై యాంకర్ సుమ ఏమన్నారంటే...?

 
మా పెళ్లయి 23 సంవత్సరాలవుతోంది. ఇద్దరం చాలా సంతోషంగా వున్నాం. మాపై ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడల్లా మేం ఇంట్లో కలిసి ఎలా హాయిగా వున్నామన్న దానిపై ఫోటోలు షేరే చేసేదాన్ని. ఇదివరకు ఇలా చేస్తూ వచ్చాను. ఐతే కొంతమందికి ఇలా ఎన్ని నిజాలు కళ్ల ముందు కనిపిస్తున్నా... అబద్ధాల్ని ప్రచారం చేయడం అలవాటుగా పెట్టుకున్నారు. అలాంటి వారిని ఆ దేవుడే చూసుకుంటాడు.


మొదట్లో అలాంటి పర్సనల్ లైఫ్ గురించి ఇలా తప్పుడు వార్తలు రాస్తున్నారేంటా అని బాధపడేదాన్ని. సెలబ్రిటీ జీవితంలో ఇది సహజమేనని వదిలేసాను. ఇప్పుడు ఆ వార్తలు పట్టించుకునే సమయం కూడా లేదు అని చె్ప్పింది. కాగా సుమ నటించిన జయమ్మ పంచాయతీ చిత్రం మే నెల 19న విడుదల కాబోతోంది. మరి ఈ చిత్రం తర్వాత సుమకి మరిన్ని అవకాశాలు వస్తాయోమూ చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్‌ను వెంటనే ప్రారంభించాలి.. పవన్ కల్యాణ్

ISRO: సీఎంఎస్-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments