Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి, అల్లు అర్జున్‌ తో క్రేజీ ప్రాజెక్ట్‌ రానుందా!

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (13:10 IST)
chiru-allu-viswaprasad
తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాత క్రేజీ ప్రాజెక్ట్‌లకు సిద్ధమవుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి తెలుగు సినిమారంగంలోకి నిర్మాతగా ప్యాషన్‌తో వచ్చిన టి.జి. విశ్వప్రసాద్‌ పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ధమాకా, నిశ్శబ్దం వంటి చిత్రాలు తీసిన ఆయన ఈసారి గోపీచంద్‌ హీరోగా రామబాణం నిర్మించారు. ఇది విడుదలకు సిద్ధమైంది. ఇదేకాకుండా ప్రభాస్‌తోనూ పవన్‌ కళ్యాణ్‌తోనూ సినిమాలు ప్రకటించారు. అవి నిర్మాణదశలో వున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ సినిమా టైటిల్‌ త్వరలో ప్రకటిస్తామని తెలియజేస్తున్నారు.
 
ఇదిలా వుండగా, ఇటీవలే విశ్వప్రసాద్‌గారు మెగాస్టార్‌ చిరంజీవిని, అల్లు అర్జున్‌ను కలిశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, అన్నీ అనుకూలిస్తే వారితో సినిమా చేయాలనుందని వెల్లడించారు. ఇద్దరితో వేరువేరుగా సినిమానా! కాంబినేషన్‌లో చేస్తామరనేది క్లారిటీ ఇవ్వకపోయినా తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్‌ ప్రాజెక్ట్‌ అవుతుందని మాత్రం సూత్రప్రాయంగా తెలిపారు. సో. వీరిద్దరినీ కలిపితే నిజంగానే క్రేజీ ప్రాజెక్ట్‌ ఖ్వుతుంది.  ఇంతవరకు తెలుగులో రాని సినిమాల స్థాయిలో సినిమా వుంటుందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments