Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి, అల్లు అర్జున్‌ తో క్రేజీ ప్రాజెక్ట్‌ రానుందా!

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (13:10 IST)
chiru-allu-viswaprasad
తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాత క్రేజీ ప్రాజెక్ట్‌లకు సిద్ధమవుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి తెలుగు సినిమారంగంలోకి నిర్మాతగా ప్యాషన్‌తో వచ్చిన టి.జి. విశ్వప్రసాద్‌ పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ధమాకా, నిశ్శబ్దం వంటి చిత్రాలు తీసిన ఆయన ఈసారి గోపీచంద్‌ హీరోగా రామబాణం నిర్మించారు. ఇది విడుదలకు సిద్ధమైంది. ఇదేకాకుండా ప్రభాస్‌తోనూ పవన్‌ కళ్యాణ్‌తోనూ సినిమాలు ప్రకటించారు. అవి నిర్మాణదశలో వున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ సినిమా టైటిల్‌ త్వరలో ప్రకటిస్తామని తెలియజేస్తున్నారు.
 
ఇదిలా వుండగా, ఇటీవలే విశ్వప్రసాద్‌గారు మెగాస్టార్‌ చిరంజీవిని, అల్లు అర్జున్‌ను కలిశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, అన్నీ అనుకూలిస్తే వారితో సినిమా చేయాలనుందని వెల్లడించారు. ఇద్దరితో వేరువేరుగా సినిమానా! కాంబినేషన్‌లో చేస్తామరనేది క్లారిటీ ఇవ్వకపోయినా తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్‌ ప్రాజెక్ట్‌ అవుతుందని మాత్రం సూత్రప్రాయంగా తెలిపారు. సో. వీరిద్దరినీ కలిపితే నిజంగానే క్రేజీ ప్రాజెక్ట్‌ ఖ్వుతుంది.  ఇంతవరకు తెలుగులో రాని సినిమాల స్థాయిలో సినిమా వుంటుందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments