Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాకు అయోధ్యలో అర్జునుడు టైటిల్?

Webdunia
బుధవారం, 8 మార్చి 2023 (20:07 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా రానుంది. దాదాపు పుష్కర కాలం తర్వాత వీరిద్దరి కాంబో తెరపై కనిపించనుంది. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ప్రకటించలేదు. 
 
ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటల్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. ఇక ఉగాది సందర్భంగా మార్చి 22న ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించే అవకాశం వుంది. ఈ చిత్రానికి అర్జునుడు, అయోధ్యలో  అర్జునుడు అనే టైటిల్స్ పరిశీలనలో వున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments