Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాకు అయోధ్యలో అర్జునుడు టైటిల్?

Webdunia
బుధవారం, 8 మార్చి 2023 (20:07 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా రానుంది. దాదాపు పుష్కర కాలం తర్వాత వీరిద్దరి కాంబో తెరపై కనిపించనుంది. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ప్రకటించలేదు. 
 
ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటల్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. ఇక ఉగాది సందర్భంగా మార్చి 22న ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించే అవకాశం వుంది. ఈ చిత్రానికి అర్జునుడు, అయోధ్యలో  అర్జునుడు అనే టైటిల్స్ పరిశీలనలో వున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజల నమ్మాకాన్ని మోడీ కోల్పోయారు.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలి.. నెటిజన్ల డిమాండ్

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments