Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొత్త ప్రాజెక్టును ఆశీర్వదించమని శ్రీవారిని ప్రార్థించా: నమిత

Webdunia
శనివారం, 10 జులై 2021 (22:06 IST)
ప్రముఖ సినీ నటి నమిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భర్త వీరేంద్రచౌదరితో  కలిసి స్వామిసేవలో ఆమె పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆలయం వెలుపల మీడియతో నమిత మాట్లాడారు. నమిత థియేటర్స్, నమితా ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు.
 
కరోనా తగ్గుముఖం పట్టడంతో తమ ప్రాజెక్టులు సక్సెస్ కావాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు నమిత తెలిపారు. బౌబౌ అనే సినిమాలో నటించానని.. ఆ సినిమాను ఓటిటిలో విడుదల చేయడం ఇష్టం లేదని.. అందుకే సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్థంగా ఉన్నామన్నారు. 
 
చాలారోజుల తరువాత తిరుమల శ్రీవారిని దర్సించుకున్నట్లు నమిత చెప్పారు. స్వామివారి దర్సనం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. తన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉందని నమిత తెలిపారు. ఆలయం వెలుపల నమితతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments