Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొత్త ప్రాజెక్టును ఆశీర్వదించమని శ్రీవారిని ప్రార్థించా: నమిత

Webdunia
శనివారం, 10 జులై 2021 (22:06 IST)
ప్రముఖ సినీ నటి నమిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భర్త వీరేంద్రచౌదరితో  కలిసి స్వామిసేవలో ఆమె పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆలయం వెలుపల మీడియతో నమిత మాట్లాడారు. నమిత థియేటర్స్, నమితా ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు.
 
కరోనా తగ్గుముఖం పట్టడంతో తమ ప్రాజెక్టులు సక్సెస్ కావాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు నమిత తెలిపారు. బౌబౌ అనే సినిమాలో నటించానని.. ఆ సినిమాను ఓటిటిలో విడుదల చేయడం ఇష్టం లేదని.. అందుకే సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్థంగా ఉన్నామన్నారు. 
 
చాలారోజుల తరువాత తిరుమల శ్రీవారిని దర్సించుకున్నట్లు నమిత చెప్పారు. స్వామివారి దర్సనం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. తన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉందని నమిత తెలిపారు. ఆలయం వెలుపల నమితతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments