Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సెల్ఫీష్ కాను అంతా ప్రచారమే : అనసూయ భరద్వాజ్

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (16:36 IST)
Anasuya
నటి అనసూయ భరద్వాజ్ ఎక్కడున్నా క్రీజేనే. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ ఇటీవల  సైలెంట్ అయింది. సినిమాలలో బిజీగా ఉన్న ఆమె తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎదో రకంగా కనిపించే ఆమెపై పెద్ద సెల్ఫీష్ అనే ముద్ర ఉంది.  దానికి ఈ విధంగా చెపుతుంది. నన్ను అందరూ చాలా సెల్ఫీష్ అని అంటుంటారు. కానీ నేను లేకున్నా సినిమా బాగుందని చెబుతున్నానంటే అర్థం చేసుకోవాలి. చాలా బాగుంటుంది సినిమా అని తెలిపింది.
 
 'మాయా పేటిక' ఫస్ట్ లుక్ లాంచ్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంది.  కామెడీ, డ్రామా జోన‌ర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అనసూయ భరద్వాజ్ నిన్న రాత్రి హైద్రాబాడ్ లో విడుదల చేశారు. అనసూయ మాట్లాడుతూ.. 'జస్ట్ ఆర్డినరీ బ్యానర్ అంటే నాకు ఫ్యామిలీ లాంటిది. మళ్లీ ఇలా అందరినీ ఇక్కడ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూశాను. చాలా చాలా బాగుంది. సినిమా అందరికీ నచ్చుతుంది. నేను ఈ సినిమాలో లేకున్నా చెబుతాన్నంటే అర్థం చేసుకోండి. అని అన్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments