Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌‌ను హైపర్ ఆది ఏమన్నాడో తెలిస్తే షాకవుతారు...

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (21:15 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌ను పొగడ్తలతో ముంచెత్తారు కమెడియన్ హైపర్ ఆది. స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ నిరంతరం ఏవిధంగా అయితే పోరాటం చేశారో పవన్ కళ్యాణ్‌ కూడా అదేవిధంగా పోరాటం చేస్తున్నారని, పవన్ మరో గాంధీ అన్నారు  హైపర్ ఆది. ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన అని, ప్రజల మనిషి పవన్ కళ్యాణ్‌ అన్నారాయన. 
 
ప్రస్తుత రాజకీయ పార్టీలన్నీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని, అందుకే పవన్ కళ్యాణ్‌ రంగంలోకి దిగారని చెప్పారు. జనంలో పవన్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, పవన్‌కు వస్తున్న ప్రజాదరణను రాజకీయ పార్టీలు ఓర్వలేక విమర్సలు చేస్తున్నాయని, త్వరలోనే పవన్ కళ్యాణ్‌ సిఎం అవుతారని జోస్యం చెప్పారు హైపర్ ఆది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments