Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైపర్ ఆదికి, సుడిగాలి సుధీర్‌కి మధ్య గొడవ...

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (13:28 IST)
ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా పరిచయమైనవారిలో హైపర్ ఆది పంచులతో ఫేమస్ అయితే, సుధీర్ వివిధ టాలెంట్లతో పాటు యాంకర్ రష్మీ వల్ల పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ టీవీ షోలు, సినిమాలు, ఈవెంట్‌లతో బిజీ బిజీగా గడపుతున్నారు. తాజాగా హైపర్ ఆది సుధీర్‌తో గొడవ పెట్టుకున్నాడు. దానికి కారణమేంటో తెలుసుకుందాం..
 
ప్రతి పండుగకు, అకేషన్‌కు ఈటీవీలో స్పెషల్ ప్రోగ్రాం చేయడం మల్లెమాల వాళ్లకు అలవాటుగా మారింది. ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ రోజున ‘ఆడువారి పార్టీలకు అర్థాలే వేరులే' అనే టైటిల్‌తో సరికొత్త కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందు తీసుకువచ్చి అలరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోలను కూడా వరుసగా రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రోమోలను బట్టి ఇందులో సుధీర్, ఆది, రోజా, జానీ మాస్టర్‌లతో పాటుగా చాలా మంది యాంకర్లు, ఆర్టిస్టులు ఉన్నారు.
 
ఒక ప్రోమోలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మధ్య గొడవ జరుగుతున్నట్లు చూపిస్తున్నారు. డ్యాన్స్ రాని ఆది, మంచి డ్యాన్సర్ అయ్యిన సుధీర్ పరస్పరం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments