"విరాటపర్వం" సినిమాపై సుల్తాన్ బజార్ ఠాణాలో వీహెచ్‌పీ ఫిర్యాదు

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (19:25 IST)
దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం "విరాటపర్వం". శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం యువతను పెడదారి పట్టించేలా ఉందని విశ్వహిందూ పరిషత్ నేతలు అంటున్నారు. దీంతో ఈ చిత్రం ప్రదర్శనకు అనుమతి ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వీహెచ్‌పీ నేతలు హైదరాబాద్ నగరంలోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. 
 
ఈ మేరకు వీహెచ్‌పీ నేత అజయ్ రాజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదాలను, నక్సలిజంలను ప్రేరేపించేలా ఈ చిత్రం ఉందని, ఇలాంటి సినిమాలకు అనుమతులు ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యువతను పెడదారి పట్టించేలా ఉందని ఆరోపించారు. అయితే, ఈ  ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments