Webdunia - Bharat's app for daily news and videos

Install App

"విరాటపర్వం" సినిమాపై సుల్తాన్ బజార్ ఠాణాలో వీహెచ్‌పీ ఫిర్యాదు

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (19:25 IST)
దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం "విరాటపర్వం". శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం యువతను పెడదారి పట్టించేలా ఉందని విశ్వహిందూ పరిషత్ నేతలు అంటున్నారు. దీంతో ఈ చిత్రం ప్రదర్శనకు అనుమతి ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వీహెచ్‌పీ నేతలు హైదరాబాద్ నగరంలోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. 
 
ఈ మేరకు వీహెచ్‌పీ నేత అజయ్ రాజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదాలను, నక్సలిజంలను ప్రేరేపించేలా ఈ చిత్రం ఉందని, ఇలాంటి సినిమాలకు అనుమతులు ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యువతను పెడదారి పట్టించేలా ఉందని ఆరోపించారు. అయితే, ఈ  ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?

IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ - సెప్టెంబరు 9న ఎన్నిక

ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్.. ప్రేమ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లాడు.. ఆపై అత్యాచారం

కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన టీడీపీ మంత్రి సోదరుడు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments