Webdunia - Bharat's app for daily news and videos

Install App

"విరాటపర్వం" సినిమాపై సుల్తాన్ బజార్ ఠాణాలో వీహెచ్‌పీ ఫిర్యాదు

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (19:25 IST)
దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం "విరాటపర్వం". శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం యువతను పెడదారి పట్టించేలా ఉందని విశ్వహిందూ పరిషత్ నేతలు అంటున్నారు. దీంతో ఈ చిత్రం ప్రదర్శనకు అనుమతి ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వీహెచ్‌పీ నేతలు హైదరాబాద్ నగరంలోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. 
 
ఈ మేరకు వీహెచ్‌పీ నేత అజయ్ రాజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదాలను, నక్సలిజంలను ప్రేరేపించేలా ఈ చిత్రం ఉందని, ఇలాంటి సినిమాలకు అనుమతులు ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యువతను పెడదారి పట్టించేలా ఉందని ఆరోపించారు. అయితే, ఈ  ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments