Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతను బెదిరించిన కేసులో బండ్ల గణేశ్ అరెస్టు

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (19:38 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వైకాపా నేత, సినీ నిర్మాత పీవీపీ వరప్రసాద్‌ను బెదిరించిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. 
 
ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన్ని పిలిచిన పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. అదేసమయంలో, గతంలో ఆయనపై నమోదైన కేసులను కూడా పోలీసులు విచారించినట్టు సమాచారం. బండ్ల గణేశ్‌పై 420, 448 తదితర ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
కాగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమా కోసం బండ్ల గణేశ్‌కు పీవీపీ రూ.30 కోట్లు ఫైనాన్స్ చేశారు. తీసుకున్న డబ్బులో రూ.7 కోట్లు తిరిగి చెల్లించలేదు. ఈ విషయమై వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పీవీపీని బండ్ల గణేశ్ బెదిరించినట్టు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments