Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

దేవీ
గురువారం, 31 జులై 2025 (17:42 IST)
Honeymoon in Shillong Poster
సమాజంలో ఏ సంఘటన జరిగినా దానిని వెంటనే సినిమా మలిచే ప్రక్రియ కొనసాగడం మామూలే. మనకు తెలిసి రామ్ గోపాల్ వర్మ ఇటువంటి కథలతో సినిమాగా మార్చడం మామూలే. కానీ ఆమధ్య జూన్ నెలలో హనీమూన్ కోసం వెళ్ళిన షిల్లాంగ్ వెళ్ళిన సోనమ్ భర్తను ప్రియుడితో చంపించడం పెద్ద సెన్సేషనల్ గా మారింది. దీనిని సినిమాగా తీయడానికి బాలీవుడ్ పలువురు ప్రయత్నించగా దర్శకుడు ఎస్.పి. నింబావత్ ముందుకు వచ్చారు. దీనికి హనీమూన్ ఇన్ షిల్లాంగ్ అనే పేరు పెట్టారు.
 
ఈ సంఘటనను సినిమాగా తీస్తే ప్రజలకు ఏమి జరిగిందో తెలుస్తుందని మ్రుతుడు రాజా రఘువంశీ కుటుంబం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ 80 శాతం పూర్తయింది. త్వరలో వెండితెరపై ఆవిష్కరణ ప్రారంభంకానుంది. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు జరగకూడదని చిత్రాన్ని రూపొందిస్తున్నానని దర్శకుడు తెలిపారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, "ఇది కేవలం సినిమా కాదు, సున్నితమైన నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించిన కథ. మేము దీనిని అత్యంత బాధ్యతాయుతంగా  చేస్తాము. అన్నారు. 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' యొక్క మొదటి పోస్టర్ ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments