Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకివ్వరో తేల్చుకుందాం .. హీరో నిఖిల్

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా మోసం చేసిందని ఆరోపిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగింది. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్‌లో ప

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (09:38 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా మోసం చేసిందని ఆరోపిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగింది. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్‌లో పాల్గొన్నారు. కానీ, ఒక్కరంటే ఒక్క టాలీవుడ్ హీరో లేదా హీరోయిన్ ట్వీటో లేదా వ్యాఖ్యో చేయక పోవడం గమనార్హం.
 
కానీ, టాలీవుడ్ యువ హీరో నిఖిల్ మాత్రం ధైర్యంగా ఓ ట్వీట్ చేశాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వరో తేల్చుకుందాం అంటూ చేసిన ట్వీట్ సంచలనమైంది. అయితే, ఏపీ మొత్తం బంద్ జరుగుతున్నా.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు స్పందించక పోవడం నిజంగా విడ్డూరమనే చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ, వారు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయక పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai On High Alert: ముంబైలో 400 కిలోల ఆర్డీఎక్స్‌, వాహనాల్లో వాటిని అమర్చాం.. హై అలెర్ట్

రెండేళ్ల పాపాయిని ఎత్తుకెళ్లిన కోతుల గుంపు.. నీళ్ల డ్రమ్ములో పడేసింది.. ఆపై ఏం జరిగిందంటే?

భర్త సమోసా తీసుకురాలేదని భార్య గొడవ.. పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది..

Jagan: సెప్టెంబర్ 18 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం- జగన్ హాజరవుతారా?

Teachers Day: టీచర్స్ డే- ఉపాధ్యాయులకు బహుమతులు పంపిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments