Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకివ్వరో తేల్చుకుందాం .. హీరో నిఖిల్

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా మోసం చేసిందని ఆరోపిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగింది. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్‌లో ప

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (09:38 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా మోసం చేసిందని ఆరోపిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగింది. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్‌లో పాల్గొన్నారు. కానీ, ఒక్కరంటే ఒక్క టాలీవుడ్ హీరో లేదా హీరోయిన్ ట్వీటో లేదా వ్యాఖ్యో చేయక పోవడం గమనార్హం.
 
కానీ, టాలీవుడ్ యువ హీరో నిఖిల్ మాత్రం ధైర్యంగా ఓ ట్వీట్ చేశాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వరో తేల్చుకుందాం అంటూ చేసిన ట్వీట్ సంచలనమైంది. అయితే, ఏపీ మొత్తం బంద్ జరుగుతున్నా.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు స్పందించక పోవడం నిజంగా విడ్డూరమనే చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ, వారు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయక పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments