Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో ఐక్యత లోపించింది : హీరో నాని

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (08:41 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయని, అలాంటి వాటిలో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు అంశం ఒకటన్నారు. ఒక సమస్య వచ్చినపుడు అందరూ ఏకమవ్వాలని కానీ, టాలీవుడ్‌లో ఐక్యత లోపించిందని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు సినిమా థియేటర్లు నడుపలేమంటూ అనేక థియేటర్లు స్వచ్చంధంగా మూసివేస్తున్నారు. 
 
అదేసమయంలో హీరో నాని ఈ టిక్కెట్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల కలెక్షన్ కంటే... పక్కనే ఉన్న కిరాణా కొట్ట కలెక్షన్లు బాగున్నాయనే కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
దీంతో హీరో నాని మరోమారు స్పందించారు. ఏపీ సినిమా టిక్కెట్ల ధరలపై తన అభిప్రాయాన్ని వెల్లడించానని, కానీ, తన వ్యాఖ్యలను వివాదాస్పదం చేశారన్నారు. 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments