Webdunia - Bharat's app for daily news and videos

Install App

#JaiLavaKusa50Days : "జై" పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వచ్చిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇందులో నివేదా థామ

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (10:02 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వచ్చిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇందులో నివేదా థామస్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. 
 
గత సెప్టెంబర్ 21వ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో కెరీర్‌లో ఒక మంచి సక్సెస్‌ను అందుకోవడమేగాక నటుడిగా కూడా తారక్ ఒక మెట్టు పైకెక్కాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న 'జై' పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు. ఈ పాత్ర ఎన్టీఆర్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుందనడంలో అతిశయోక్తిలేదు.
 
ఈ చిత్రం గురువారంతో 50 రోజులు పూర్తిచేసుకోనుంది. సుమారు రూ.72 కోట్ల షేర్‌ను వసూలు చేసిన ఈ చిత్రం తారక్ కెరీర్‌లోనే రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇకపోతే తారక్ ఈ మధ్యే త్రివిక్రమ్‌తో ఒక సినిమాను లాంచ్ చేశారు. త్రివిక్రమ్ చేస్తున్న పవన్ చిత్రం పూర్తవగానే ఈ చిత్రం మొదలుకానుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments