Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబు - బాలయ్య కలిసిపోయారా..?

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (17:14 IST)
చిరంజీవి, నాగార్జునలతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు వీళ్లందరూ భూములు కోసం కలుసుకున్నారని బాలయ్య విమర్శించడం.. అప్పట్లో ఇటు సినీ వర్గాల్లోను అటు రాజకీయ వర్గాల్లోను సంచలనం అయ్యింది. ఆ తర్వాత నాగబాబు ఎంటరై బాలయ్యపై విమర్శలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
 
ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ వివాదం చల్లబడింది. అయినా... అప్పుడప్పుడు నాగబాబు సమయం వచ్చినప్పుడు బాలయ్యపై కామెంట్ చేస్తుండే వారు. అయితే ఏమైందో ఏమో కానీ.. నాగబాబు పవన్ కళ్యాణ్ - బాలకృష్ణ కలిసి ఉన్న ఓ స్టిల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నా ఇద్దరు సోదరులు. మొదటి వ్యక్తి నా సోదరుడు, రెండో వ్యక్తి మరో సోదరుడు. నందమూరి సింహాన్ని పవర్ స్టార్ కలిసిన రోజు అని కామెంట్ పెట్టారు. 
 
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటో బయటకు వచ్చినప్పటి నుంచి నాగబాబు - బాలయ్య కలిసిపోయారు అని వార్తలు వస్తున్నాయి. ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకుని వార్తల్లో నిలిచిన నాగబాబు, బాలయ్య ఇప్పుడు కలిసిపోయారు అనే వార్త చర్చనీయాంశం అయ్యింది. ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై నాగబాబు మరోసారి స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments