Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లవకుశ" చిత్రం గుర్తుకొస్తుంది: హరికృష్ణ

జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం "జై లవ కుశ" ఆడియో ఆదివారం రాత్రి విడుదలైంది. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ నటుడు, హీరో తండ్రి హరికృష్ణ మాట్లాడుతూ... ‘అన్న ప్రొడ్యూసర్.. తమ్ముడు ఆ

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (07:17 IST)
జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం "జై లవ కుశ" ఆడియో ఆదివారం రాత్రి విడుదలైంది. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ నటుడు, హీరో తండ్రి హరికృష్ణ మాట్లాడుతూ... ‘అన్న ప్రొడ్యూసర్.. తమ్ముడు ఆర్టిస్ట్’ గా రూపొందించిన చిత్రం ‘జై లవ కుశ’ అంటూ తన కుమారులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ గురించి నందమూరి హరికృష్ణ ఆనందంగా చెప్పారు.
 
ఈ చిత్రం పేరు వినగానే తన తండ్రి ఎన్టీఆర్ నాడు నటించిన ‘లవకుశ’ చిత్రం గుర్తుకు వస్తోందన్నారు. ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో ‘జై లవ కుశ’ నిర్మాత కళ్యాణ్ రామ్, దర్శకుడు బాబీ, హీరోయిన్ రాశీఖన్నా, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, పాటల రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, మాటల రచయిత కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments